ఈ మధ్య పూరి, ఛార్మి, విజయ్ ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. తరచుగా ఈ త్రయం పార్టీలలో పాల్గొంటూ ఉంటారు. పనిలో పనిగా లైగర్ మూవీ పనులు పూర్తి చేస్తూ ఉంటారు. లైగర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. వీరు అధికంగా ముంబైలో ఉండడానికి అది కూడా ఒక కారణం.