జాతకాల ద్వారా విశ్లేషణ చేసి పరిహారాలు చేసుకోగలితే ఫలితం తప్పకుండా ఉంటుందని సూచించారు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ భవిష్యత్ గురించి తనకు చాలా అవగాహన ఉందని, అందుకే చెప్పాల్సి వచ్చిందన్నారు. అంతేకానీ వారు విడిపోవాలనే ఉద్దేశం తనకేమీ లేదని, మున్ముందు వచ్చే సమస్యలను దూరం చేసుకోగలిగితే సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని తెలిపారు. ప్రస్తుతం వేణు స్వామి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.