Guppedantha Manasu: పోటీలో గెలిచిన వసుధార.. జగతికి అసిస్టెంట్‌గా సాక్షి.. షాక్‌లో దేవయాని!

Published : Jul 23, 2022, 09:10 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి ప్రేమ కథతో కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 23 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha Manasu: పోటీలో గెలిచిన వసుధార.. జగతికి అసిస్టెంట్‌గా సాక్షి.. షాక్‌లో దేవయాని!

ఈరోజు ఎపిసోడ్ లో రిషి(rishi), సాక్షి వసులను రెండవ ప్రశ్న అడగగా రెండవ ప్రశ్నకు కూడా సాక్షిని గెలుస్తుంది. చివరిగా మూడవ ప్రశ్న అడగగా మూడో ప్రశ్నకు వసు(vasu) చెప్పిన సమాధానం అందరి మనసులకు హత్తుకుంటుంది. దాంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడతారు. అప్పుడు చెప్పిన సమాధానానికి అందరూ లేచి ఒక్కసారిగా క్లాప్స్ కొడతారు.
 

26

 అప్పుడు రిషి(rishi)కూడా లేచి వసు కీ చెప్పిన సమాధానంకి క్లాప్స్ కొట్టడంతో అప్పుడు కాలేజీ స్టాప్ మూడో ప్రశ్నకి సాక్షికి ఓట్లు వేయము వసు కు మాత్రమే ఓట్లు వేసి గెలిపిస్తాము అని అనడంతో వసు సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు రిషి,వసుధార గెలిచింది అని ప్రకటించడంతో సాక్షి(sakshi) కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతానికి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పడంతో అది చూసి సాక్షి కుళ్లుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి, వసు చెప్పిన సమాధానం గురించి మెచ్చుకుంటూ ఉంటాడు.
 

36

 అప్పుడు రిషి,జగతి(jagathi)మేడమ్ కీ సాక్షి అసిస్టెంట్ గా పనిచేస్తుంది అనడంతో సాక్షి షాక్ అవుతుంది. మరొకవైపు రిషి ఒంటరిగా నిల్చోని వసు అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వసుకీ అని తెలివితేటలు ఉన్నాయి నా మనసు అర్థం చేసుకోలేదు ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే దేవయాని రిషి(rishi) కి ఫోన్ చేసి సాక్షి నీ అసిస్టెంట్ గా తీసుకున్నందుకు చాలా మంచిది అని అనడంతో వెంటనే రిషి అసలు విషయం చెప్పబోతూ ఉండగా దేవయాని, రిషి మాటలు వినిపించుకోకుండా ఏదో మాట్లాడుతూ ఉంటుంది.
 

46

 అప్పుడు రిషి,సాక్షి(sakshi)ని అసిస్టెంట్ గా తీసుకున్నాను కానీ నా కోసం కాదు జగతి మేడంకి అనడంతో దేవయాని షాక్ అవుతుంది. నేను ఇంతకంటే ఏం చేయలేని పెద్దమ్మ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రిషి. మరొకవైపు జగతి(jagathi), సాక్షి పుష్పకు వర్క్ అప్ప చెబుతూ ఉంటుంది. అప్పుడు సాక్షి అక్కడ కూర్చోవడానికి ఏదోలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు సాక్షిని గమనించిన జగతి సాక్షి అని పిలవగా ఆంటీ అనడంతో ఆంటీ కాదు మేడం అని పిలవాలి అని ఉంటుంది
 

56

 అప్పుడు సాక్షి(Sakshi)నాకు ఈ వర్క్ చేయడం ఇష్టం లేదు అని అనగా ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి సాక్షికి పని అప్ప చెప్పమని పుష్పకు చెబుతుంది. అప్పుడు సాక్షి అనవసరంగా పుష్ప మీద కోప్పడుతూ ఉంటుంది. మరొకవైపు రిషి(rishi), వసు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వసుకి ఫోన్  చేసి ఏదో మాట్లాడాలి అని ఫోన్ చేసి కాలేజీకి పొద్దున్నే వచ్చేయి గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
 

66

 అప్పుడు వసు(vasu) ఆలోచనలో పడుతుంది. అప్పుడు రిషి ఎందుకు నేను ఇంతలా వసుధార గురించి ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి గౌతమ్,మహేంద్ర వస్తారు. అప్పుడు వారి ముగ్గురు కలిసి చదువుల పండుగ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రేపటి ఎపిసోడ్లో వసు, రిషి(rishi) ఇద్దరూ స్టోర్ రూమ్ కి అనుకోకుండా వెళ్తారు. అలా ఇద్దరు పడిపోతూ ఉండగా ఇద్దరు కలిసి ఒకే వలలో చిక్కుకుంటారు. అప్పుడు సాక్షి వారికి తెలియకుండా అది వీడియో తీస్తూ ఉంటుంది. ఆ తర్వాత సాక్షి వారి అంతు చూస్తాను అని ఆ వీడియోని చూసుకుంటూ ఉంటుంది.

click me!

Recommended Stories