అఘోరాలతో ఉపాసన కొణిదెల

First Published Feb 28, 2019, 5:24 PM IST

మెగాస్టార్ రామ్ చరణ్ సతీమణి బిజినెస్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా భక్తి శ్రద్ధలతో ఆమె పుణ్య క్షేత్రాలను దర్శించడంలో సాంప్రదాయ ఇల్లాలు అనిపించుకున్నారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ ఒకవైపు భార్యగా మరోవైపు భక్తురాలిగా తనకంటూ ఫ్యామిలిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 

మెగాస్టార్ రామ్ చరణ్ సతీమణి బిజినెస్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా భక్తి శ్రద్ధలతో ఆమె పుణ్య క్షేత్రాలను దర్శించడంలో సాంప్రదాయ ఇల్లాలు అనిపించుకున్నారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ ఒకవైపు భార్యగా మరోవైపు భక్తురాలిగా తనకంటూ ఫ్యామిలిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
undefined
ఇక రీసెంట్ గా హరిద్వార్ లోని ప్రయాగ్ కుంభ మేళాకు కూడా ఉపాసన తన కుటుంబ సభ్యులతో వెళ్లారు.
undefined
ఆత్యాద్మికతతో ఈ ప్రాంతం ఎంతో మనశాంతిని ఇచ్చినట్లు చెబుతూ కొన్ని ప్రాంతాలకు సంబందించిన ఫోటోలను పోస్ట్ చేశారు.
undefined
అలాగే అఘోరాలతో కూడా ఆమె ఫొటోలు దిగారు. అందుకు సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
undefined
ఉపాసన కుంభ మేళ యాత్ర
undefined
ఉపాసన కుంభ మేళ యాత్ర
undefined
ఉపాసన కుంభ మేళ యాత్ర
undefined
ఉపాసన కుంభ మేళ యాత్ర
undefined
ఉపాసన కుంభ మేళ యాత్ర
undefined
ఉపాసన కుంభ మేళ యాత్ర
undefined
ఉపాసన కుంభ మేళ యాత్ర
undefined
ఉపాసన కుంభ మేళ యాత్ర
undefined
ఉపాసన కుంభ మేళ యాత్ర
undefined
click me!