కృష్ణ - ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. వారిలో పెద్దకుమారుడు రమేష్ బాబు.హీరోగా.. ఆతరువాత ప్రొడ్యూసర్ గా రాణించిన ఆయన.. రీసెంట్ గా అనారోగ్యంతో మరణించారు. ఇక రమేష్ బాబు తరువాత మంజుల, పద్మావతి... ఆతరువాత మహేష్ బాబు జన్మించారు. మహేష్ తరువాత ప్రియదర్శి జన్మించింది.