ఎంఎస్ నారాయణ, రాళ్లపల్లి, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ప్రసాద్, వైజాగ్ ప్రసాద్, తెలంగాణ శంకుతలకు సినిమా తెరపై ప్రదర్శించి మరోసారి నివాళి అర్పించే అవకాశం వచ్చిందన్నారు. ఇలాంటి సినిమాను అందించిన ఆ మూవీ యూనిట్ కు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇక మార్చి 21న ఈ చిత్రం రీరిలీజ్ కాబోతోంది.