సరిగ్గా అప్పుడే మను కూడా అక్కడికి వస్తాడు. వచ్చేసరికి.. మను నిచూసి అనుపమ కోపంతో రగిలిపోతుంది. ఈ పోస్టర్లు ఏంటి అని సీరియస్ అవుతుంది. మను చెప్పేది వినదు. బాగా తిడుతుంది. కాలర్ పట్టుకొని చెంపలు పగలకొడుతుంది. ఓవైపు వసుధార కాలేజీని కాపాడుకోవడానికి, రిషిని వెతకడానికి తిప్పలు పడుతుంటే.. నువ్వు చేసిది ఇదేనా, ఈ పని చేసేటప్పుడు నీ కన్నవాళ్లు గుర్తుకు రాలేదని అని ఛెడామడా తిడుతుంది.