అయితే, అది ఇష్టం లేని రాజ్, విక్రమ్ తప్పించుకుంటారు. కానీ,.. విక్రమ్ ని కావ్య.. రాజ్ వెంట పద్దూ పడి.. చివరకు మెహందీ ఫంక్షన్ కి వచ్చేలా చేస్తారు. ఇక తప్పదు అన్నట్లుగా రాజ్ కావ్య కి, విక్రమ్ పద్దూకి మెహందీ పెడతారు. వాళ్లు కర్మరా బాబు అనుకుంటూ మెహందీ పెడుతుంటే.. వీళ్లు మాత్రం మురిసిపోతూ ఉంటారు.