డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే ముగిసింది. నిఖిల్ టైటిల్ విన్నర్ అయ్యాడు. నబీల్, ప్రేరణ, అవినాష్.. తర్వాత స్థానాల్లో నిలిచారు. రన్నర్ గౌతమ్ ని ఓ మీడియా సంస్థ.. ఎర్ర కండువా కట్టుకుని, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ ఇమిటేట్ చేస్తూ ఆయన ఫ్యాన్స్ ని ఓన్ చేసుకుని, టైటిల్ గెలవాలని స్కెచ్ వేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి మీ వివరణ ఏంటని అడగ్గా..