అయితే పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన ఫ్యాన్స్ అత్యుత్సాహం జైలుపాలు అయ్యేలా చేసింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పబ్లిక్, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్ పోలీసుల మాట పెడచెవిన పెట్టి ర్యాలీ చేసి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు. అరెస్టై రిమాండ్ కి వెళ్లిన పల్లవి ప్రశాంత్, బెయిల్ పై విడుదలయ్యాడు.