తోటి కంటెస్టెంట్స్ లో కొందరు పల్లవి ప్రశాంత్ ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ప్రశాంత్ కృంగిపోకుండా మరింత కసితో ఆడి టైటిల్ గెలిచాడు. పలు మీడియా సంస్థలు జరిపిన సర్వేలలో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అని తేలింది. శివాజీ, అమర్, ప్రశాంత్ మధ్యే టైటిల్ పోరు అన్నారు. పోల్స్ చెప్పినట్లే ఈ ముగ్గురు టాప్ 3లో నిలిచారు. శివాజీ సెకండ్ రన్నర్, అమర్ ఫస్ట్ రన్నర్ అయ్యారు.