ఇది కీలక సమయం. ఫినాలేకి 9 రోజుల సమయం మాత్రమే ఉంది. హౌస్లో ఉన్న 7 గురి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. టైటిల్ కోసం ఓటింగ్ జరుగుతుంది. కాగా అమర్, ప్రశాంత్, శివాజీ మధ్య టైటిల్ పోరు ఉంటుందని ప్రచారం జరుగుతుండగా... ప్రశాంత్ ని ఓడించే కుట్ర జరుగుతుందని ఓ వీడియో వైరల్ అవుతుంది.