ఈమూవీ టాలీవుడ్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈసినిమాను ఇలా ఉంచకుండా.... ధనుష్ భార్య సౌందర్య రజనీ కాంత్ డైరెక్షన్ లో ఈ సినిమాకు సీక్వెల్ గా.. విఐపి2 ను తెరకెక్కించి ధారుణంగా దెబ్బ తిన్నారు. ఈమూవీ ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇలా ఇవే కాదు పోలీస్టోరీ, మని మని, లాంటి చాలా సినిమాలు ఇలానే సీక్వెల్ విషయంలో దెబ్బ తిన్నాయి.