ఎన్టీఆర్ నుంచి నితిన్ వరకు.. వెండితెరపై పరమభక్తులు!
First Published Jul 15, 2019, 10:18 AM ISTఎన్టీఆర్, ఏఎన్నార్ సమయంలో టాలీవుడ్ లో ఎక్కువగా పౌరాణిక చిత్రాలు విడుదలయ్యేవి. కానీ ప్రస్తుతం పౌరాణిక చిత్రాలు తగ్గినా నాగార్జున, బాలయ్య లాంటి నటులు భక్తి రస చిత్రాల్లో నటిస్తున్నారు. వెండి తెరపై ఇప్పటివరకు పరమభక్తులుగా అలరించిన నటులు వీళ్ళే.