21 కోట్ల విలువైన ఇంటిని వదిలేసి అత్తతో ఉంటున్న ఐశ్వర్య...ఆ ఇంటి ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు...!
First Published Nov 2, 2020, 6:27 PM ISTమాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ 2007లో అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకున్నారు. అత్యంత వైభంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరుకావడం జరిగింది. భర్త అభిషేక్ బచ్చన్ తో ఆనందంగా గడపడానికి ఐశ్వర్య రాయ్ రూ. 21 కోట్లు ఖర్చుతో అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్ బాంద్రాలో కొన్నారు.