తనుశ్రీ దత్తా తాజాగా ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో.. నాకు ఏమైనా జరిగితే అందుకు కారణం మీటూ నిందితుడు నానా పటేకర్. అతడితోపాటు అతడి అనుచరులు, లాయర్లు, బాలీవుడ్ మాఫియాలో ఉన్న స్నేహితులు కారణం అవుతారు. బాలీవుడ్ మాఫియా అంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిలో తరచుగా మీడియాలో పేర్లు వినిపించిన వారే. వారిలో క్రిమినల్ లాయర్ కూడా ఉన్నారు.