దానికి కారణం ఏంటంటే.. ఈసినిమాలో ఓ ఇంపార్టెంట్ సీన్ కోసం దాసరి ఓ 10 పేజీల డైలాగ్ ను రాశారట. ఆ డైలాగ్ ను దాసరి అసిస్టెంట్ అయిన రేలంగి నరసింహారావు వెళ్ళి ఎస్వీఆర్ కు వినిపించారట. దాంతో ఎస్వీఆర్ అందులో కటింగ్ లు చేసి.. మూడు పేజీలకు కుందించారట.
దాంతో విషయం తెలుసుకున్న దాసరి నారాయణ రావు. ఈసీన్ అలా ఉంటేనే బాగుంటుంది. సినిమా మొత్తానికి ఇదే హైలెట్.. ఇలా కట్ చేస్తే జీవం పోతుంది. ఈడైలాగ్ ముందు ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి..ఇలా కట్ చేయకండి. . మొత్తం చెప్పండి అని సున్నితంగా రిక్వెస్ట్ చేశారట.