ఆయన మాట్లాడుతూ, సినిమాల కథ విషయంలో ప్రేక్షకుల టేస్ట్ మారిపోయింది. గతంలో మాదిరిలేదు. ఆడియన్స్ కూడా రకరకాల రుచులు కోరుకుంటున్నారు.. వారికి భిన్నమైన సినిమా కావాలి. కానీ సినిమా ప్రొడ్యూసర్గా తీయాలనుకున్నా మీ సినిమా ఏ,బీ,సీ సెంటర్లలో పర్ఫామెన్స్ చేయదు. కేవలం మల్టీప్లెక్స్లలోనే సినిమా నడిస్తే సరిపోదు కదా అన్నారు. అంతే కాదు రాను రాను బడ్జెట్ పెరుగుతుంది. అది నిర్మాతలకు భారంగా మారింది అన్నారు.