ప్రస్తుతం అనసూయ నటిగా ఫుల్ బిజీ అవుతున్నారు. క్షణం, రంగస్థలం, పుష్ప చిత్రం ద్వారా తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. రీసెంట్ గా ‘మైఖేల్’లో నటించారు. ప్రస్తుతం ‘పుష్ఫ : ది రూల్’, ‘రంగమార్తండ’లో నటించారు.