శ్రీదేవి నుంచి ఐశ్వర్య వరకు.. తండ్రి తనయులతో ఆడిపాడిన కథానాయికలు..
First Published Dec 3, 2020, 4:00 PM ISTచిత్ర పరిశ్రమలో హీరోయిన్ల విషయంలో అరుదైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. తండ్రితో ఆడిపాడిన హీరోయిన్లు ఆ తర్వాత కొడుకుతోనూ స్టెప్పులేయాల్సి వస్తుంటుంది. బాలీవుడ్లో శ్రీదేవి, రేఖ, హేమా మాలిని, మాధురీ దీక్షిత్, రాణిముఖర్జీ, ఐశ్వర్య రాయ్ వంటి కథానాయికలు తండ్రీ తనయులతో ఆడిపాడారు.