విచ్చలవిడి వ్యవహారం, బోల్డ్ రోల్స్ కి తెగబడ్డ అనసూయ, శ్రీముఖి..!

First Published Dec 27, 2020, 10:21 AM IST

బుల్లితెర ద్వారా వచ్చిన ఇమేజ్ తో వెండితెర అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు యాంకర్స్ అనసూయ, శ్రీముఖి. వీరిద్దరూ వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. డిజిటల్ ఫార్మాట్ అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో వీరికి అవకాశాలకు కొదవు లేకుండా పోయింది.

హాట్ యాంకర్గా ఫేమ్ తెచ్చుకున్నరష్మీహీరోయిన్ గా చాలా చిత్రాలు చేశారు.అనసూయ కూడా జబర్ధస్త్ షో ద్వారా ఫేమ్అందుకొని వెండితెరపై సక్సెస్ అయ్యారు. కొన్ని సినిమాలోహీరోయిన్ గా నటించినఅనసూయ, కీలకమైన పాత్రలు దక్కించుకుంటుంది.
undefined
ఈ విషయంలో యాంకర్ రష్మీ ముందు వరుసలో ఉన్నారు. నటిగా కెరీర్ ప్రారంభించిన రష్మీ పలు చిత్రాలలో నటించారు. అయితే ఆమెకు గుర్తింపు వచ్చింది మాత్రం జబర్ధస్త్ షో ద్వారా.
undefined

Latest Videos


కాగా ఈ లిస్ట్ లో మూడవ స్థానంలో ఉంది యాంకర్ శ్రీముఖి. ఆమె కూడా వెండితెరపై బిజీ అయ్యేలా కనిపిస్తుంది. శ్రీముఖి చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ ప్రాధాన్యం ఉన్న రోల్స్ ఆమెకు అంతగా దక్కలేదు.
undefined
అయితే మొదటిసారి శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. సింగర్ మను, భరణి మరియు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ విడుదల కావడం జరిగింది.
undefined
ఈ మూవీలో శ్రీముఖివ్యభిచారం చేసే యాంకర్ గా కనిపించనుండని సమాచారం. క్రేజీఅంకుల్స్ట్రైలర్ లో దీనిపై హింట్ ఇచ్చారు. పెళ్ళాల ప్రేమకు దూరమైన అంకుల్స్ ని వలలో వేసుకొనేసెలెబ్రిటీగాశ్రీముఖి కనిపించనుంది.
undefined
ఇక అనసూయ సైతం కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీలో బోల్డ్ రోల్ చేస్తున్నారని వినికిడి. ఆ చిత్రంలో అనసూయ దేవదాసి రోల్ చేస్తున్నారట. ఆమె పాత్రలో హాట్ నెస్ పాళ్ళు ఎక్కువగానే ఉంటాయని సమాచారం.
undefined
యాంకర్ రష్మీ గుంటూరు టాకీస్ వంటి చిత్రాల్లో ఇప్పటికే హాట్ రోల్స్ చేశారు. ప్రస్తుతం ఈ కోవలోకి అనసూయ, శ్రీముఖి వచ్చి చేరారు.
undefined
click me!