మరో సీన్ లో నిరూపమ్ కు ప్రాన్స్ బిర్యానీ పెట్టి కొన్ని తియ్యి తియ్యని మాటలు మాట్లాడుతుంది. అప్పుడే ప్రేమ్, సత్య గురించి మాట్లాడితే అగ్గి మీద గుగ్గిళంలా ఫైర్ అవుతుంది. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అంటూ సీరియస్ అవుతుంది.. వాళ్ళు ఇక్కడే ఉంటే బాగుంటుంది అనే సమయనికి ఎపిసోడ్ పూర్తవుతుంది. మరీ రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.