`సంక్రాంతి`, `రాధాగోపాలం`, `శ్రీరామదాసు`, `ఏవండోయ్ శ్రీవారు`, `మనసు పలికే మౌనరాగం`, `మహారథి`, `మధుమాసం`, `నీ సుఖమే నే కోరుతున్నా`, `పాండురంగడు`, `ఆదివిష్ణు`, `అమరావతి`, `రాజన్న` వంటి సినిమాల వరకు హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుంది. `సన్నాఫ్ సత్యమూర్తి`లో ఉపేంద్ర సరసన నటించింది.