కాస్లీ రిసార్ట్ లో యాంకర్ తో కలిసి కల్లు తాగిన  సింగర్ సునీత.. వైరల్ అవుతున్న ఫోటోలు!

First Published Mar 6, 2021, 3:09 PM IST


సింగర్ సునీత రెండవ వివాహం చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టారు. మీడియా యజమాని రామ్ ని జనవరిలో సునీత వివాహం చేస్తున్నారు. పెద్దల అనుమతితో, ఒకరిని మరొకరు ఇష్టపడి ఈ వివాహం చేసుకోవడం జరిగింది. 
 

మొదటి భర్తతో విడాకుల తరువాత సునీత సింగిల్ గా ఉంటున్నారు. ఏళ్లుగా పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఒంటరిగా ఉంటున్న సునీతకు రామ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారు. తన ఇద్దరు పిల్లలు, తల్లి దండ్రులు అనుమతి తెలపడంతో సునీత రెండవ వివాహానికి ఒప్పుకున్నారు.
undefined
భర్త రామ్ తో హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారు ఆమె. అదే సమయంలో తన కెరీర్ కొనసాగిస్తున్నారు. సింగర్ గా, బుల్లితెర కార్యక్రమాలతో ఆమె బిజీగా ఉన్నారు.
undefined
కాగా సునీతకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో ఆమె తాటి కల్లు తాగుతున్నారు. ఓ రిసార్ట్ లో సునీత మరో యాంకర్ మంజు భార్గవితో కలిసి కల్లు తాగుతూ కనిపించారు.
undefined
ఓ ప్రోగ్రాం షూటింగ్ కోసం విలాసవంతమైన రిసార్ట్ కి సునీత వెళ్లడం జరిగింది. రిసార్ట్ లో ఉన్న తాటిచెట్టు కల్లు తెస్తున్న గీతకార్మికుడు దగ్గర... సునీత, మంజు భార్గవి కొద్ధి మొత్తంతో కల్లు సేవించారు.
undefined
అలాగే సునీత మరియు భార్గవి గీత కార్మికుడు పక్కనే నిల్చొని , కల్లు నింపిన గ్లాసులు చేతిలో ఉంచుకొని ఫోటోలకు ఫోజిచ్చారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
undefined
ఏదో సరదా కోసం ప్రకృతి మత్తు పానీయమైన తాటి కల్లును.. సునీత రుచి చూసినట్లు సమాచారం. సమ్మర్ సీజన్లో విరివిగా దొరికే తాటి కల్లుకు తెలుగు రాష్ట్రాలలో భారీ డిమాండ్ ఉంది.
undefined
click me!