అయితే సీక్వెల్ విషయంలో మొదటి నుంచి వివాదాలు, రూమర్స్ తెరపైకి వస్తూనే ఉన్నాయి. డీజే టిల్లు చిత్రం విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఇప్పుడు సీక్వెల్ కి అతడు డైరెక్టర్ కాదు. మాలిక్ రామ్ అనే దర్శకుడు సీక్వెల్ లోకి ఎంటర్ అయ్యారు. దీనితో సిద్ధుకి, విమల్ కృష్ణ కి విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది.