`ఇష్టం` సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్రియా శరణ్. `సంతోషం`, `నువ్వే నువ్వే`, `ఠాగూర్`, `నేనున్నాను`, `అర్జున్`, `బాలు`, `నా అల్లుడు`, `శుభాష్ చంద్రబోస్`, `చత్రపతి`, `భగీరధ`, `శివాజీ`, `డాను శ్రీను`, `పవిత్ర`, `లైప్ ఈజ్ బ్యూటీఫుల్`, `మనం`, `గోపాల గోపాల`, `గౌతమిపుత్ర శాతకర్ణి`, `పైసా వసూల్`, `గాయత్రి` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్గా రాణించింది.