అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో పాటు, నవ్వులు పూయిస్తూ వినోదాన్ని అందించే షో ఢీ. ప్రస్తుతం ఢీ 15 కొనసాగుతోంది. ఈ షోలో శేఖర్ మాస్టర్, బోల్డ్ హీరోయిన్ శ్రద్దా దాస్ జడ్జీలుగా వ్యవహారిస్తున్నారు. ఇక యాంకర్ ప్రదీప్, బిగ్ బాస్ జెస్సీ, యంగ్ యాంకర్ దివ్య నార్ని ఈ షోలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.