ప్రభాస్ ఎవరో తనకు తెలియని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటి వరకు ఆయన్ని చూడలేదని, కలవలేదని స్పష్టం చేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, ప్రభాస్తో లింక్ క్రియేట్ చేసింది జగన్ మోహన్ రెడ్డినే అని సంచలన ఆరోపనలు చేసింది. బాలకృష్ణ నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని,
దీనిపై జగన్ కేసు పెట్టినట్టు ఇప్పుడు చాలా ఎంటర్టైనింగ్గా చెబుతున్నాడని, నిజంగానే చెల్లెలిపై జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే, బాలకృష్ణ నివాసంలోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే, గత ఐదేళ్లుగా ముఖ్యంగా ఉండి గాడిదలు కాశారా అని రెచ్చిపోయింది షర్మిలా.