మొదటి సినిమాతోనే షాలినీ పాండే బోల్డ్ పెర్ఫామెన్స్ తో మతులు పోగొట్టింది. ఆ తర్వాత వచ్చిన క్రేజ్ తో టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంది. 118, ఇద్దరి లోకం ఒకటే.. వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా అలరించింది. ‘మహానటి, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘నిశ్శబ్దం’ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో మెరిసింది.