భర్తతో కలిసి తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన టీవీ నటి సమీర.. ఐడియా అదిరింది!

Published : Apr 12, 2021, 02:16 PM ISTUpdated : Apr 12, 2021, 02:22 PM IST

టీవీ నటి సమీరా తల్లి కాబోతుంది. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. త్వరలోనే బేబీ రాబోతుందంటూ తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది సమీర. టీవీ సీరియల్స్ లో పాపులర్‌ అయిన ఈ అమ్మడు వెరైటీగా తమ ప్రెగ్నెన్సీని ప్రకటించడం వైరల్‌గా మారింది.   

PREV
17
భర్తతో కలిసి తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన టీవీ నటి సమీర.. ఐడియా అదిరింది!
`భార్యామణి` సీరియల్‌తో పాపులర్‌ అయ్యింది నటి సమీర. ఇందులో ఐశ్వర్య పాత్రతో తెలుగు టీవీ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. తాజాగా తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.
`భార్యామణి` సీరియల్‌తో పాపులర్‌ అయ్యింది నటి సమీర. ఇందులో ఐశ్వర్య పాత్రతో తెలుగు టీవీ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. తాజాగా తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.
27
తాను ప్రెగ్నెన్సీ అని ప్రకటించింది. అయితే తన భర్త సయ్యద్‌ అన్వర్‌ అహమ్మద్‌ తో కలిసి ఆమె తమకు త్వరలో బేబీ రాబోతుందని ప్రకటించడం విశేషం.
తాను ప్రెగ్నెన్సీ అని ప్రకటించింది. అయితే తన భర్త సయ్యద్‌ అన్వర్‌ అహమ్మద్‌ తో కలిసి ఆమె తమకు త్వరలో బేబీ రాబోతుందని ప్రకటించడం విశేషం.
37
ఇదిలా ఉంటే త్వరలో మాకు బేబీ రాబోతుందని సమీరా, ఈ విషయాన్ని చెప్పేందుకు చాలా ఎగ్జైట్‌గా ఉన్నామని ఆమె భర్త ఇంగ్లీష్‌లో రాసి ఉన్న రెడ్‌ టీ షర్ట్ ధరించి ఫోటోలకు పోజులిస్తూ చెప్పడం మరో విశేషం.
ఇదిలా ఉంటే త్వరలో మాకు బేబీ రాబోతుందని సమీరా, ఈ విషయాన్ని చెప్పేందుకు చాలా ఎగ్జైట్‌గా ఉన్నామని ఆమె భర్త ఇంగ్లీష్‌లో రాసి ఉన్న రెడ్‌ టీ షర్ట్ ధరించి ఫోటోలకు పోజులిస్తూ చెప్పడం మరో విశేషం.
47
ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. టీవీ సెలబ్రిటీలు, ఆమె అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. టీవీ సెలబ్రిటీలు, ఆమె అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
57
నటి సనా కోడలైన సమీరా 2006లో `ఆడపిల్ల` అనే సీరియల్‌తో టీవీ నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత `అభిషేకం`తో పాపులర్‌ అయ్యింది.
నటి సనా కోడలైన సమీరా 2006లో `ఆడపిల్ల` అనే సీరియల్‌తో టీవీ నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత `అభిషేకం`తో పాపులర్‌ అయ్యింది.
67
`భార్యామణి` సీరియల్‌తో తాను మరింత గుర్తింపు తెచ్చుకుంది. `మూడు ముళ్ల బంధం`, `ప్రతిబింబం`, `మంగమ్మగారి మనవరాలు` ఇలా వరుసగా సీరియల్స్ చేసింది. ఆ తర్వాత నాగబాబు జడ్జ్ గా చేసిన `అదిరింది` షోకి యాంకర్‌గానూ చేసింది. కొన్ని రోజులు తర్వాత దాన్ని వదిలేసింది.
`భార్యామణి` సీరియల్‌తో తాను మరింత గుర్తింపు తెచ్చుకుంది. `మూడు ముళ్ల బంధం`, `ప్రతిబింబం`, `మంగమ్మగారి మనవరాలు` ఇలా వరుసగా సీరియల్స్ చేసింది. ఆ తర్వాత నాగబాబు జడ్జ్ గా చేసిన `అదిరింది` షోకి యాంకర్‌గానూ చేసింది. కొన్ని రోజులు తర్వాత దాన్ని వదిలేసింది.
77
తెలుగులోనే కాదు తమిళంలోనూ సీరియల్‌ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అక్కడ పలు పాపులర్‌ టీవీ సీరియల్స్ చేస్తుండటం విశేషం.
తెలుగులోనే కాదు తమిళంలోనూ సీరియల్‌ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అక్కడ పలు పాపులర్‌ టీవీ సీరియల్స్ చేస్తుండటం విశేషం.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories