గతంలో వేణు స్వామి చెప్పిన మాటలు నిజమైన నేపథ్యంలో ఈ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2019లో టీడీపీ ఓడిపోతుందని, సమంత నాగ చైతన్య ఓడిపోతారని, అఖిల్ నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్ళదని వేణు స్వామి చెప్పగా.. అలాగే జరిగింది. కాగా జగన్ మరో మూడు పర్యాయాలు సీఎం అవుతారని వేణు స్వామి చెప్పడం కొసమెరుపు.