ఎన్టీఆర్,ఏఎన్నార్ శకం మొదలయ్యాక స్టార్ హీరోయిన్స్ గా వెలిగిపోయారు సావిత్రి, జమున. సావిత్రి టాప్ యాక్ట్రెస్ గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేవారు. ఆమె తర్వాతి స్థానం జమునదే. ఆ రోజుల్లో హీరోయిన్స్ అంటే పట్టుమని పది మంది ఉండేవాళ్లు. వాళ్ళతోనే హీరోలు రిపీటెడ్ గా సినిమాలు చేసేవారు.