అనంతరం పూరి కనెక్ట్స్ బ్యానర్ లో వరుసగా రోగ్, పైసా వసూల్, మెహబూబ్ తెరకెక్కాయి. ఒక్క చిత్రం కూడా ఆడలేదు. చివరకు 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో హిట్ అందుకున్నారు. ఆమె రూ. 22 కోట్ల వరకు లాభాలు తెచ్చాయి. పోగొట్టుకుంది తిరిగి రాబట్టారు. అయితే లైగర్ వాళ్లకు భారీ షాక్ ఇచ్చింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ మూవీతో ఛార్మి మొత్తం పోగొట్టుకున్నారు.