వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలలో నటించినందుకు శృతి దాదాపు రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. కెరీర్ దాదాపు ఫేడ్ అవుటైన దశలో మెల్లగా ఆఫర్స్ అందుకొని విజయాలతో మేకర్స్ దృష్టిని శృతి ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సలార్ తో పాటు ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్నారు.x`