దివాళి సెలబ్రేషన్స్ లో కరీనా, సైఫ్, మలైకా, అర్జున్ కపూర్, జాక్వెలిన్..అందరు ఒక్క చోటే..
First Published Nov 14, 2020, 8:14 PM ISTబాలీవుడ్ సెలబ్రిటీలు దీపావళి పండుగ సెలబ్రేషన్లో సందడి చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, మలైకా అరోరా, అర్జున్ కపూర్, యామీ గౌతమ్ వంటి తారాగణం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ దీపావళి పండుగని జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.