‘ఫిదా’లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన తెలంగాణ యాస, భాషతో నటించి తెలుగు ఆడియెన్స్ ను ఫిదా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో సాయి పల్లవికి తగిన గుర్తింపు దక్కించుకుంది. దీంతో అటు తమిళ చిత్రాలతో పాటు, ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ వస్తోంది.