నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో భారీ సెట్ నిర్మించారట. అబ్బురపరిచేలా సెట్ ఉంటుందని టాక్. ఈ చిత్రానికి నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. చూస్తుంటే వీళ్ళు తెచ్చు చిత్రం కోసం డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ సెట్ లో మరో లాంగ్ షెడ్యూల్ ఉంటుందట. ఈ చిత్రంలో తేజుకి జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.