2021 నంబర్ 25న వీరి పెళ్లి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, పాయల్ రాజ్ పుత్, అజయ్ భూపతి, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు కూడా హాజరై ఆశీర్వదించారు. నేటితో వీరి వివాహ బంధానికి రెండేళ్లు పూర్తైంది. దీంతో అభిమానులు, నెటిజన్లకు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.