ఇక మరోవైపు మహేంద్ర (Mahendra), జగతిలు కలిసి రిషి గురించి ఆలోచిస్తూ.. తన ప్రవర్తన గురించి మాట్లాడుకుంటారు. తన ప్రవర్తన రోజు రోజుకి అర్ధంకాకుండా పోతుందని జగతి (Jagathi) బాధపడుతుంది. ఇక మహేంద్రవర్మ కూడా రిషి గురించి తనకు ఏమీ అర్థం కావడం లేదని అంటాడు. ఉదయాన్నే ధరణి తో మాట్లాడేటప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నాడని చెబుతాడు.