సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో తాజాగా డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసింది. సుశాంత్ గంజాయి సేవించేవాడని ఆయన దగ్గర పనిచేసిన వంట మనిషి సీబీఐ విచారణలో వెల్లడించడంతో ఆ కోణంలో విచారణ జరుపగా, రియా చక్రవర్తి కొందరు డ్రగ్ డీలర్లతో సంబంధాలు కలిగి ఉందన్న విషయం బయటికి వచ్చింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో తాజాగా డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసింది. సుశాంత్ గంజాయి సేవించేవాడని ఆయన దగ్గర పనిచేసిన వంట మనిషి సీబీఐ విచారణలో వెల్లడించడంతో ఆ కోణంలో విచారణ జరుపగా, రియా చక్రవర్తి కొందరు డ్రగ్ డీలర్లతో సంబంధాలు కలిగి ఉందన్న విషయం బయటికి వచ్చింది.