రేణు దేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల రేణు దేశాయ్ ఎక్కువగా తన పిల్లలని మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంచుతోంది. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, వరుణ్ లావణ్య జంట ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్క చోట చేరి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు.