అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ చిత్రాలు టాలీవుడ్ లో ఎంతటి జోష్ నింపాయో.. సర్కారు వారి పాట, రాధే శ్యామ్, ఆచార్య రిజల్ట్స్ అంతలా నీరుగార్చాయి. పాండమిక్ తర్వాత చిత్ర పరిశ్రమ విచిత్రమైన పరిస్థితిలోకి వెళ్లిందని, జనాలు థియేటర్స్ కి రావడం లేదని స్వయంగా అల్లు అరవింద్ లాంటి నిర్మాత తెలిపారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.