Rashmika Mandanna: నడుము అందాలు, మత్తెక్కించే చూపులతో దుమారం రేపుతున్న నేషనల్‌ క్రష్‌.. చూపే బంగారమాయేనా..

First Published Jan 18, 2022, 2:46 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా.. తన హాట్‌ హాట్‌ ఫోటోలతో ఆద్యంతం కనువిందు చేస్తుంటుంది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారిన రష్మిక ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సెగలు రేపుతుంది. 

రష్మిక మందన్నా లేటెస్ట్ గా తన గ్లామరస్‌ పిక్స్ ని అభిమానులతో పంచుకుంది. ఇందులో గ్రీన్‌ కలర్‌ టాప్‌, లెహంగాలో మెరిసింది రష్మిక. ఎద అందాల విందుతో కనువిందు చేస్తుంది.  నడుము ఒంపులతో మెస్మరైజ్‌ చేస్తుంది.  సూర్యకిరణాలు ఈ బ్యూటీ  అందాలను టచ్‌ చేస్తుండగా, ఆ కిరణాల వేడికి పరవశించిపోతుంది రష్మిక. 
 

తాజాగా ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి  పిచ్చెక్కిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో మంటలు  పుట్టిస్తున్నాయి. `పుష్ప` చిత్రం నుంచి రష్మిక గ్లామర్‌ డోస్‌ బాగా పెంచిందని చెప్పొచ్చు. తాజాగా పంచుకున్న లేటెస్ట్ హాట్‌ పిక్స్ యూత్‌కి కనువిందుగా మారిపోయాయి. 

రష్మిక మందన్నా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అందాల  ఆరబోతకి రెడీ అవుతుంది. ఏమాత్రం వెనకాడకుండా తన స్కిన్‌ షోకి తెరలేపింది. బాలీవుడ్‌లో గ్లామర్‌ షోకి ఎక్కువ ప్రాధాన్యత  ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే  సిద్ధమవుతుంది  రష్మిక. 
 

తెలుగులో ఉన్నంత వరకు ఈ బ్యూటీ  ఈ రేంజ్‌లో అందాలు ఆరబోసింది లేదు. `సరిలేరు  నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాల్లోనూ చాలా పద్ధతిగానే  కనిపించింది. కానీ  ఇప్పుడు మాత్రం తగ్గేదెలే  అని నిరూపించుకుంటుంది. ఎద అందాలు, నడుము వొంపులు, థైస్‌  షోతో రెచ్చిపోతుంది. మరోవైపు బ్లాక్‌ ట్రెండీ  వేర్‌లో స్కిన్‌తో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది రష్మిక. 

శాండల్‌వుడ్‌లో ప్రారంభమైన రష్మిక కెరీర్‌  ఇప్పుడు బాలీవుడ్‌ వరకు వెళ్లింది. హిందీలో మూడు బిగ్‌ మూవీస్‌ చేస్తూ తనేంటో నిరూపించుకుంటుంది. నార్త్  కి వెళ్లి  నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకుంది. అందం,  చలాకీతనం,  మంచి నటన ఈ బ్యూటీ  సొంతం. అందుకే మేకర్స్  ఈ అమ్మడిని హీరోయిన్‌గా  తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. 
 

తెలుగులో ప్రస్తుతం రష్మిక `పుష్ప` రెండో భాగం `పుష్పః ది రూల్‌`తోపాటు `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు మరో లేడీ  ఓరియెంటెడ్‌ చిత్రం చేస్తుంది రష్మిక. రాహుల్‌ రవీంద్రన్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2 పతాకంపై తెరకెక్కుతుంది. 

హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి `మిషన్‌ మజ్ను` చిత్రంలో  నటిస్తుంది. ఇది విడుదలకు  సిద్ధంగా  ఉంది. దీంతోపాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి `గుడ్‌ బై` చిత్రంలో  నటిస్తుంది. అలాగే మరో సినిమాకి కూడా కమిట్‌ అయ్యానని  ఇటీవల  ఇంటర్వ్యూలో తెలిపింది రష్మిక. ఇలా దాదాపు అరడజను చిత్రాలతో బిజీగా  ఉంది రష్మిక బేబీ. 

ఇక ఇటీవల విడుదలైన `పుష్ప` చిత్రంలో శ్రీవల్లిగా  రష్మిక మందన్నా చేసిన  హంగామా అంతా ఇంతా కాదు,డీ  గ్లామర్‌ పాత్రలో అదరగొట్టింది. తెలుగు ఆడియెన్స్  కి మరింత దగ్గరయ్యింది. శ్రీవల్లిగా ఆడియెన్స్ మదిలో స్థ

click me!