కొంతకాలంగా రష్మిక మందన్న ఇండియన్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయయింది. చేతి నిండా ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తోంది. ఎక్కడా సమయం వేస్ట్ కాకుండా పక్కాగా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. ‘పుష్ఫ : ది రూల్, మిషన్ మజ్ను, గుడ్ బై, సీతా రామం, వారసుడు, యానిమల్’ చిత్రాల్లో నటిస్తోంది.