ఇటీవల గ్రాండ్ గా జరిగిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో బిటౌన్, సౌత్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. సౌత్ నుంచి తమన్నా, పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్లు మెరిశారు. కుర్రాళ్ళకి గిలిగింతలు పెట్టే అందాలు చూపిస్తూ అదిరిపోయే కాస్ట్యూమ్స్ ధరించారు.