బిగ్‌బీ సమక్షంలో రష్మిక మందన్నా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎప్పటికీ మర్చిపోలేదట!

Published : Apr 07, 2021, 09:34 AM IST

రష్మిక మందన్నా ఇటీవల తన బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంది. ఏకంగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ సమక్షంలోనే తన పుట్టిన రోజుని సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. ఈ రోజుని, ఈ ఏడాదిని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అంటోంది రష్మిక.   

PREV
17
బిగ్‌బీ సమక్షంలో రష్మిక మందన్నా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎప్పటికీ మర్చిపోలేదట!
పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక మందన్నా పుట్టిన రోజు ముంబయిలో ఘనంగా జరిగింది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఈ అమ్మడి బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడం విశేషం.
పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక మందన్నా పుట్టిన రోజు ముంబయిలో ఘనంగా జరిగింది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఈ అమ్మడి బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడం విశేషం.
27
ఆయనతోపాటు `గుడ్‌బై` చిత్ర దర్శకుడు వికాస్‌భల్‌ కూడా పాల్గొన్నారు. `గుడ్‌బై` టీమ్‌ స్పెషల్‌గా రష్మిక బర్త్ డేని సెలబ్రేట్‌ చేయించారు.
ఆయనతోపాటు `గుడ్‌బై` చిత్ర దర్శకుడు వికాస్‌భల్‌ కూడా పాల్గొన్నారు. `గుడ్‌బై` టీమ్‌ స్పెషల్‌గా రష్మిక బర్త్ డేని సెలబ్రేట్‌ చేయించారు.
37
ఈసందర్భంగా రష్మిక ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఈ బర్త్ డే ఫోటోలను పంచుకుంటూ `ఇది జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చిన రోజు` అని పేర్కొంది. తాను మాస్క్ ధరించానని, ఫోటో కోసం తీసేశానని కూడా పేర్కొంది.
ఈసందర్భంగా రష్మిక ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఈ బర్త్ డే ఫోటోలను పంచుకుంటూ `ఇది జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చిన రోజు` అని పేర్కొంది. తాను మాస్క్ ధరించానని, ఫోటో కోసం తీసేశానని కూడా పేర్కొంది.
47
ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక ఈ బర్త్ డే సందర్భంగా రష్మిక చెబుతూ, ఈ ఏడాది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక ఈ బర్త్ డే సందర్భంగా రష్మిక చెబుతూ, ఈ ఏడాది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది.
57
హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన అతి తక్కువ టైమ్‌లోనే పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఘనత రష్మిక మందన్నాకే చెందుతుంది. కన్నడలో `కిర్రిక్‌ పార్టీ`తో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ తెలుగులోకి `ఛలో` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. గతేడాది బాలీవుడ్‌ ఆఫర్స్ దక్కించుకుంది.
హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన అతి తక్కువ టైమ్‌లోనే పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఘనత రష్మిక మందన్నాకే చెందుతుంది. కన్నడలో `కిర్రిక్‌ పార్టీ`తో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ తెలుగులోకి `ఛలో` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. గతేడాది బాలీవుడ్‌ ఆఫర్స్ దక్కించుకుంది.
67
ప్రస్తుతం హిందీలో అమితాబ్‌తో `గుడ్‌బై` చిత్రంలో నటిస్తుంది. వికాస్‌భల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం ప్రధానంగా సాగే చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.
ప్రస్తుతం హిందీలో అమితాబ్‌తో `గుడ్‌బై` చిత్రంలో నటిస్తుంది. వికాస్‌భల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం ప్రధానంగా సాగే చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.
77
దీంతోపాటు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి `మిషన్‌ మజ్ను` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్‌లో ఇటీవల సిద్ధార్థ్ కాలుకి గాయమైందట. ప్రస్తుతం బాగానే ఉందని టాక్‌. అన్నట్టు రష్మిక ఈ నెల 5న తన 25వ పుట్టిన రోజుని జరుపుకుంది.
దీంతోపాటు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి `మిషన్‌ మజ్ను` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్‌లో ఇటీవల సిద్ధార్థ్ కాలుకి గాయమైందట. ప్రస్తుతం బాగానే ఉందని టాక్‌. అన్నట్టు రష్మిక ఈ నెల 5న తన 25వ పుట్టిన రోజుని జరుపుకుంది.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories