ఈ చిత్రంలో రన్బీర్ కపూర్, వాణీ కపూర్ (Vaani kapoor) జంటగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రూ.150 కోట్లతో యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో 50వ చిత్రంగా ‘షంషేరా’ను ఆదిత్యా చోప్రా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మిథూన్ మ్యూజిక్ అందించారు. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ కాబోతోంది.