ఆ తర్వాత జానకి (Janaki), రామచంద్రులు గుడికి వెళతారు. ఇక గుడిలో జానకి.. తల్లి గురించి కొడుకు.. కొడుకు గురించి తల్లి బాధపడుతూ ఉన్నారు. నా విషయంలో ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించు అని దేవతను కోరుకుంటుంది. మరోవైపు యోగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి జ్ఞానాంబ (Jnanaamba) మీద గృహ హింస కేసు పెడతాడు.