ఈ మూడు నెలల్లో నేను తిరుపతి, షిరిడి , హైదరాబాద్, విజయవాడ వెళ్లి వచ్చాను అని రమాప్రభ అన్నారు. ఈ మధ్య నేను ఏదోరకంగా పాపులర్ అవుతున్నాయి. ఈ మధ్య జరిగిన ఒకటి రెండు సంఘటనలు నా గురించే కాబట్టి మాట్లాడుతున్నా. ఇటీవల కొన్ని దృశ్యాలు చూసినప్పుడు అందరికంటే ఎక్కువ కదిలేది నేనే. అది అర్థం అయినవాళ్లకు అర్థం అవుతుంది. కానీ నేను నటించాలా డ్రామా చేయాలా ? అని రమాప్రభ ప్రశ్నించారు.