వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘‘వ్యూహం’’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, వైఎస్ జగన్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ కూడా విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మందు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.